పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గత నాలుగు రోజుల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
#WATCH | Youth Congress workers hold protest against the increase in prices of diesel-petrol and LPG gas cylinders in Delhi. pic.twitter.com/aRnnanXiIW
— ANI (@ANI) March 26, 2022
మరిన్ని వార్తల కోసం
నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు