నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో YSRTP అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. 18 వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మర్రిగూడ మండలం దామర క్రాస్ నుంచి నడక మొదలైంది. బొజ్జతండా, నేరెల్లపల్లి గ్రామంలో స్థానికులతో మాట్లాడారు షర్మిల. నేరెళ్లపల్లి గ్రామంలో మండల్ పరిషత్ హైస్కూల్ ను విజిట్ చేశారు. స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన ఆమె.... సమస్యలపై ఆరా తీశారు. సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజన బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లలో కనీసం టాయిలెట్స్ కూడా లేవని వివరించారు స్టూడెంట్స్. తర్వాత నర్సింహగూడెం, చండూర్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో పాదయాత్ర సాగింది. దారిలో పత్తి చేలో కూలీలతో మాట్లాడారు షర్మిల. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. లంచ్ తర్వాత తుమ్మలపల్లి గ్రామం నుంచి పాదయాత్ర మొదలుకాగా.. బంగారిగడ్డ గ్రామంలో మాట ముచ్చట నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఇడిగూడ కాలనీలో ఇవాల్టి షర్మిల పాదయాత్ర ముగియనుంది.
స్కూళ్లలో కనీసం టాయిలెట్స్ కూడా లేవు
- తెలంగాణం
- November 6, 2021
లేటెస్ట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే?
- వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు