ముస్లింల రిజర్వేషన్లపై కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లీంలను కేసీఆర్ మోసం చేశాడన్నారు. పాతబస్తీలో కొత్తగా ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల్లో 57 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వక్ఫ్ భూములను కాపాడిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు అమలుచేసిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు షర్మిల. ముస్లింలను ప్రస్తుత పాలకులు ఓటు బ్యాంకుగా చూస్తున్నారన్నారు.
రిజర్వేషన్లపై ముస్లింలను కేసీఆర్ మోసం చేసిండు
- హైదరాబాద్
- March 22, 2021
లేటెస్ట్
- ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి