రాష్ట్రంలో సంక్షేమ పాలననే ఏకైక లక్ష్యం

రాష్ట్రంలో సంక్షేమ పాలననే ఏకైక లక్ష్యం

YSRTP అధినేత వైఎస్ ష‌ర్మిల ఇవాళ(సోమవారం) త‌మ‌ మండల కోఆర్డినేటర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలననే ఏకైక లక్ష్యమని అన్నారు. అధికారంలోకి రావాలంటే చాలా బలగం కావాలన్నారు. పార్టీని నమ్ముకున్న ఏ ఒక్కరినీ కూడా మరిచిపోనని  మండ‌ల కో ఆర్డినేట‌ర్ల‌కు భరోసా ఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌కి కార్యకర్తలను సిద్ధం చేసుకోవాలని.. అప్పుడే మనం ఎన్నికలను ఎదుర్కోగలమని చెప్పారు షర్మిల.

మరిన్ని వార్తల కోసం..

ప్రపంచ చెస్ టోర్నీలో భారత టీనేజర్ సంచలనం