వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను షర్మిలకు వివరిస్తున్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలంలో షర్మిల యాత్ర కొనసాుగుతోంది. మార్కండేయ నగర్ లో చేనేత కుటుంబాన్ని కలిసివారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం
2022లో మొదటి తుపాన్ అసానీ
అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు