న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి వైరస్ ఎంత వేగంగా ప్రబలుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్లో మున్ముందు పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హెచ్చరించారు. దేశ ప్రజల పరిస్థితులను చూస్తుంటూ తన గుండె బద్దలవుతోందన్న పిచాయ్.. భారత్ను అన్ని దేశాలు కలసి ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా అమెరికా అన్ని విధాలుగా భారత్కు అండగా నిలవాలన్నారు. కాగా, భారత్లో కరోనా విజృంభిస్తున్నందున మన దేశానికి ఆర్థిక సాయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థ రూ.135 కోట్లను ప్రకటించింది.
దేశంలో కరోనా పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు
- దేశం
- May 3, 2021
లేటెస్ట్
- ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి
- ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
- కడియం జాతకం బయటపెడ్తా: ఆరూరి రమేశ్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
- కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
- వన్యప్రాణుల దాహం తీర్చేలా
- మెట్రో విస్తరణతో ఎల్బీనగర్ రూపురేఖలు మారుతయ్
- వీ6 జిల్లా ప్రతినిధి పై దౌర్జన్యం
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి