మేడ్చల్లో ఘోరం జరిగింది. దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన అనే యువతి చనిపోయింది. సుమన శ్రీ అనే యువతికి గాయాలయ్యాయి. మృతురాలు గాజులరామారం గ్రామానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బారిన పడిన ఇద్దరు యువతులూ దుండిగల్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారని చెప్పారు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, మేఘన అనే యువతి అక్కడికక్కడే మరణించిందని తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే టిప్పర్ డ్రైవర్ను అరెస్ట్ చేశామని తెలిపారు.
స్కూటీని ఢీకొట్టిన టిప్పర్.. యువతి మృతి
- తెలంగాణం
- December 10, 2021
లేటెస్ట్
- గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం
- ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్
- ఇయ్యాల ఢిల్లీకి మధు యాష్కీ గౌడ్
- తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్
- బీజేపీ అబద్దాలతో పబ్బం గడపాలని చూస్తోంది : కడియం శ్రీహరి
- సాగర్ నీళ్లు దోచుకెళ్తుంటే .. మంత్రులు టైంపాస్ చేస్తున్రు : ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
- కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మానుకోట బీఆర్ఎస్లో మళ్లీ వర్గపోరు
- వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్