భైంసా, వెలుగు: బిల్డింగ్ రెంట్ కట్టకపోవడంతో స్టూడెంట్లు లోపల ఉండగానే ప్రైవేట్ స్కూల్హాస్టల్కు ఓనర్ తాళం వేశాడు. భైంసాలోని వాసవి గురుకులం స్కూల్ యాజమాన్యం రెంట్ చెల్లించలేదంటూభవన యజమాని ఆదివారం రాత్రి 8 గంటలకు హాస్టల్కు తాళం వేశాడు. హాస్టల్లో దాదాపు 70 మంది చిక్కుకోగా అందులో 25 మంది టెన్త్ స్టూడెంట్లు ఉన్నారు. తెల్లారితే పరీక్ష ఉండడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. స్కూల్ యాజమాన్యం నాలుగు నెలల అద్దె రూ. 85 వేల వరకు చెల్లించాల్సి ఉందని, డబ్బులు కడితేనే తాళం తీస్తానని ఓనర్ చెప్పాడు. టీచర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. తాళం వేసిన విషయాన్ని స్టూడెంట్లు పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఎంఈవో బిల్డింగ్ ఓనర్తో చర్చించారు. అద్దె చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 10.30 గంటల సమయంలో తాళం తీశాడు.
రెంట్ కట్టలేదని హాస్టల్కు తాళం
- తెలంగాణం
- April 3, 2023
లేటెస్ట్
- వీసీ పోస్టుల్లో సగం బీసీలకివ్వాలి: జాజుల
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!