ముమ్మరంగా అమిత్షా సభా ఏర్పాట్లు

ముమ్మరంగా అమిత్షా సభా ఏర్పాట్లు

నిజామాబాద్ నగరంలోని ఈనెల 29 న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.  వర్షం సైతం తట్టుకునేలా ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన సందర్భంగా హెలికాప్టర్  ట్రయల్ రన్  నగరం పై నుంచి చెక్కర్లు కొడుతుంది. వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్