
నర్సంపేట, వెలుగు: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్పాలాయి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.