
- ప్యానల్ స్పీకర్లుగా నలుగురు
- సీపీఐ కూనంనేనికి చోటు
- రేవూరి, బాలూనాయక్, కౌసర్కు దక్కిన అవకాశం
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్యానెల్స్పీకర్ల పేర్లను సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ప్రకటించారు. కాంగ్రెస్నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, ఎంఐఎం కౌసర్ మొహియుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఇందులో చోటుచక్కించుకున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ అనౌన్స్ చేశారు.