ప్యానల్ స్పీకర్లుగా నలుగురు

ప్యానల్ స్పీకర్లుగా నలుగురు
  • ప్యానల్ స్పీకర్లుగా నలుగురు
  • సీపీఐ కూనంనేనికి చోటు​
  • రేవూరి, బాలూనాయక్, కౌసర్​కు దక్కిన అవకాశం

హైదరాబాద్‌:  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్యానెల్​స్పీకర్ల పేర్లను సభాపతి గడ్డం ప్రసాద్​కుమార్​ప్రకటించారు. కాంగ్రెస్​నుంచి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, ఎంఐఎం కౌసర్‌ మొహియుద్దీన్‌, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఇందులో చోటుచక్కించుకున్నారు.  కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అనౌన్స్ చేశారు.