కోళ్లఫారంపై పిడుగు..1500 కోళ్లు మృతి

కోళ్లఫారంపై పిడుగు..1500 కోళ్లు మృతి

పెనుబల్లి - వెలుగు: కోళ్లఫారంపై పిడుగు పడడంతో రూ.లక్ష విలువ గల 1500 బాయిలర్ కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన పె మనుబల్లి మండలం బయన్నగూడెం జీపీ శివార్లలో ఆదివారం జరిగింది. ఆళ్ల సూర్యనారాయణ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంపై పిడుగు పడింది. మరో 20 రోజుల్లో కోళ్లను లిఫ్టింగ్ చేసేందుకు. తయారవుతుండగా ఈ ఘటన జరిగింది.