ఆన్లైన్ క్లాస్లు వినేందుకు స్మార్ట్ఫోన్ లేకపోవడంతో కొనుక్కునేందుకు అవసరమైన పైసల కోసం ఓ స్టూడెంట్ కూలీగా మారాడు. మెదక్జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన పవన్ నర్సాపూర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాడు. కరోనాతో కాలేజీ నడవడం లేదు. కూలి పనిచేసే తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్మార్ట్ఫోన్ కొనివ్వలేక పోయారు. దీంతో ఆన్లైన్ క్లాసులు వినేందుకు అవసరమైన స్మార్ట్ఫోన్ను ఎలాగైనా కొనుక్కోవాలన్న పట్టుదలతో కొద్ది రోజులుగా పొలం పనులకు కూలీగా వెళ్తున్నాడు. ఊరిలో వ్యవసాయ పనులు లేనపుడు మేడ్చల్కు వెళ్లి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. - మెదక్/శివ్వంపేట, వెలుగు
ఆన్లైన్ క్లాసులకు స్మార్ట్ఫోన్ కోసం కూలీగా స్టూడెంట్
- తెలంగాణం
- July 22, 2021
లేటెస్ట్
- నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం