బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. కళాశాలలోని 12 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయింది. దీంతో వసతి గృహం ప్రత్యేక గదుల్లో విద్యార్థులు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకునన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... విద్యార్థులను పరామర్శించారు. హాస్టల్ కు వచ్చి విద్యార్థుల స్థితి గతుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలను స్టూడెంట్స్ కు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం కొవిడ్ ఎఫెక్ట్ అంతగా లేదన్న ఆయన... విద్యార్థులు భయపడొద్దని తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా కలకలం
- తెలంగాణం
- August 1, 2022
లేటెస్ట్
- చురుగ్గా సీఎం రేవంత్రెడ్డి జనజాతర సభ ఏర్పాట్లు
- డొంగ్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
- రామప్ప పరిసరాల్లో మద్యం నిషేధం
- మునుగోడు మైనార్టీ ఇన్చార్జిగా మహ్మద్ రఫీ
- మయన్మార్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రత
- గెలుపోటములను స్పోర్టివ్గా తీసుకోవాలి : మీలా మహదేవ్
- మోదీ అంటేనే త్రీడీ : బూర నర్సయ్యగౌడ్
- వేముల, నేతి విద్యాసాగర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న
- సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..