భారత్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో లక్ష 52 వేల 879 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు వారీ లెక్కల పరంగా చూస్తే ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దాంతో మొత్తం బాధితుల సంఖ్య కోటి 33 లక్షలకు చేరింది. శనివారం దేశవ్యాప్తంగా 839 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్ష 69 వేలు దాటింది. శనివారం 90,584 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల్లో 72 శాతం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 51 శాతం యాక్టివ్ కేసులుండటం గమనార్హం.
దేశంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు
- దేశం
- April 11, 2021
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి