హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 187 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసులో నిర్వహించిన కార్యక్రమానికి 67 ఫిర్యాదులు రాగా, చార్మినార్ జోన్లో 6, సికింద్రాబాద్ జోన్ లో 17, కూకట్ పల్లి జోన్ లో 58, ఖైరతాబాద్ జోన్లో 4, ఎల్బీనగర్ జోన్ లో 17, శేరిలింగంపల్లి జోన్ లో 18 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ... ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్తోపాటు ఈఎన్ సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంతరెడ్డి, గీతామాధురి, ఈఎం హెచ్ వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రజావాణికి 187 ఫిర్యాదులు
- హైదరాబాద్
- March 5, 2024
లేటెస్ట్
- తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- Spirit: ప్రభాస్ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!
- రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- డ్యామ్ కూలి 40 మంది మృతి
- కాళేశ్వరం కేసులో హరీశ్ రావు జైలుకే: రాజగోపాల్ రెడ్డి
- పోరుమామిళ్లలో ఎర్రచందనం స్వాధీనం ... ఒకరు అరెస్ట్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్