న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ ప్యాసింజర్ల రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించింది.కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి సీనియర్ సిటిజన్ ప్యాసింజర్స్కు రైల్వే రాయితీని నిలిపివేసిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య దాదాపు 8 కోట్ల మంది వృద్ధులకు రాయితీ ఇవ్వలేదు. ఈ టైంలో సీనియర్ సిటిజన్స్ నుంచి మొత్తం రూ.5,062 కోట్ల ఆదాయం రాగా.. అందులో రాయితీ నిలిపివేయడం ద్వారా రూ.2,242 కోట్లు అదనంగా వచ్చింది. ఆర్టీఐ ప్రశ్నకు జవాబిస్తూ రైల్వే ఈ వివరాలను వెల్లడించింది.
రాయితీ రద్దుతో రైల్వేకు 2 వేల కోట్ల ఆదాయం
- దేశం
- May 2, 2023
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!