టీచర్ ఎమ్మెల్సీకి 21 మంది పోటీ

టీచర్ ఎమ్మెల్సీకి  21 మంది పోటీ

మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ  స్థానానికి ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.   ఏ అభ్యర్థి కూడా  నామినేషన్ ను  విత్ డ్రా చేసుకోకపోవడంతో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.  16వ తేదీన కౌంటింగ్ఉం టుందని  అధికారులు వెల్లడించారు.