ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి 24 మంది చనిపోయారు. ఈ ఘటన చెంబూర్, విఖ్రోలి ప్రాంతాల్లో జరిగింది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు ముంబైలోని చెంబూర్, విఖ్రోలి ఏరియాల్లో గోడలు కూలి ఘోర ప్రమాదాలు జరిగాయి. చెంబూర్లో కొండచరియలు విరిగిపడి గోడ కూలడంతో 17 మంది చనిపోగా.. విఖ్రోలిలో భవనం గోడ కూలి 7 మంది మృతి చెందారు. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కార్ రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
గోడ కూలి 24 మంది మృతి.. రూ.2 లక్షలు ప్రకటించిన మోడీ
- దేశం
- July 18, 2021
లేటెస్ట్
- పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య
- కాంగ్రెస్లోకి కేకే, విజయలక్ష్మి
- తీన్మార్|CM Revanth - ఉప ఎన్నిక | కవిత జైలు జీవితం | KK - మేయర్ విజయలక్ష్మి | తెలంగాణ కరువు | 29/03/2024
- లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు .... ముందే నేరం ఒప్పుకోవద్దు సార్ ..!!
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...