ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మిర్చిని రూ.25,550 పెట్టి కొన్నారు. ఖమ్మం మార్కెట్చరిత్రలో తేజ రకానికి ఇదే హయ్యస్ట్రేటు అని అధికారులు తెలిపారు. సోమవారం మొత్తం 20 వేల బస్తాల మిర్చి రాగా, మంత్రి పువ్వాడ అజయ్కుమార్పాల్గొని జెండా పాటను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉలవనూర్ గ్రామానికి చెందిన అచ్చ శ్రీను అనే రైతు 40 క్వింటాళ్ల తేజ రకం కొత్త పంటను మార్కెట్కు తీసుకువచ్చాడు. క్వింటాల్రూ.25,550 పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మంత్రి అజయ్మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్ను అంతర్జాతీయంగా చిల్లీస్ హబ్గా చేస్తామని, బీఆర్ఎస్ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని అన్నారు. జెండా పాటలో అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్, ఏఎంసీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.25,550
- ఖమ్మం
- March 21, 2023
లేటెస్ట్
- కుటుంబం కోసమే మహిళాలు వ్యాపారంలోకి
- హైదరాబాద్లో రెన్యూఎక్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. భారీగా పడిపోయిన గ్రౌండ్ వాటర్
- బీఎమ్డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు
- నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి: సుప్రీంలో పిల్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
- పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్ల తనిఖీలు
- రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
- మారుతి సుజుకీ లాభం 48 శాతం అప్ .. క్యూ4 లో రూ. 3,877 కోట్ల ప్రాఫిట్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు