న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 4,273 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన హయ్యెస్ట్ కేసులివి. మొత్తంగా 67,138 కేసులు రికార్డయ్యాయి. ఆదివారం 111 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 2,212కి పెరిగింది. 20,969 మంది కోలుకున్నారు. 43,953 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోనూ ఒక్కరోజు నమోదైన కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. 1,943 కేసులు ఆదివారం రిపోర్ట్ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,171కి చేరింది. 832 మంది చనిపోయారు. కరోనా కేసుల్లో ఢిల్లీని తమిళనాడు దాటింది. మూడో ప్లేస్కు వచ్చింది. ఆ రాష్ట్రంలో ఆదివారం 669 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 7,204కి చేరింది. 47 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 41,52,784 మంది కరోనా బారిన పడ్డారు. 2,82,658 మంది చనిపోయారు.
ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్ ..ఒక్కరోజే 4,273 కరోనా కేసులు
- దేశం
- May 11, 2020
లేటెస్ట్
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల