పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం

పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం

పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2022–23 సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 48 వేల కోట్లు కేటాయించామన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నిధి

డిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ