పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2022–23 సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 48 వేల కోట్లు కేటాయించామన్నారు.
Rs 48,000 crores allocated for completion of construction of 80 lakh houses under PM Awas Yojana in rural and urban areas in the year 2022-23: FM Sitharaman pic.twitter.com/vs5iPJa9cg
— ANI (@ANI) February 1, 2022
మరిన్ని వార్తల కోసం