హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లు

హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లు

హైదరాబాద్ : రాష్ర్ట చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. వచ్చే 10, 15 ఏళ్ళల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడ్తామని చెప్పారు. సీవరేజీ ప్లాంట్లను పెంచుతామని తెలిపారు. హైదరాబాద్ లో త్వరలో మరిన్ని కొత్త మంచి నీటి కనెక్షన్లు ఇస్తామన్నారు మేయర్.