న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫాస్ట్ఫుడ్ చెయిన్ కేఎఫ్సీ తన మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. రాబోయే నాలుగేళ్లలోపు వీరి సంఖ్య ఐదు వేలకు చేర్చుతామని ప్రకటించింది. కేఎఫ్సీ ఇండియా ఇప్పటికే పూర్తిగా మహిళా ఉద్యోగులు నడిపే రెండు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి హైదరాబాద్లో, మరొకటి డార్జిలింగ్లో ఉంది. ప్రస్తుతం తమ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 30 శాతం (2,500 మంది) ఉందని, 2024 నాటికి 40 శాతానికి తెస్తామని కేఎఫ్సీ ఇండి ఎండీ సమీర్ మీనన్ వెల్లడించారు. లింగసమానత్వ సాధన కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. దేశమంతటా ప్రస్తుతం తమకు 480 రెస్టారెంట్లు ఉన్నాయని, కొత్తగా మరిన్ని రెస్టారెంట్లను తెరుస్తామని తెలిపారు. దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పిస్తామని మీనన్ చెప్పారు.
కేఎఫ్సీలో 5,000 మంది మహిళలకు జాబ్స్
- విదేశం
- March 26, 2021
లేటెస్ట్
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి