అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,72,839కి చేరింది. సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,042కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,429కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 8,60,368కి చేరింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 108 కొత్త కేసులు రాగా.. గుంటూరు జిల్లాలో 89, చిత్తూరు జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 58, తూర్పు గోదావరి జిల్లాలో 57 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 551 పాజిటివ్ కేసులు
- హైదరాబాద్
- December 9, 2020
లేటెస్ట్
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
- IPL 2024: ఒక్కడే వారియర్లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్
- ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా
- గూగుల్లో జాబ్స్ ఈ అర్హతలు ఉన్నవారికే
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?