రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బోర్ వెల్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. చేవేళ్ల మండలం మల్కాపురం గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించారు .మృతులంతా హైదరాబాద్ కు చెందిన తాడ్ బండ్ వాసులుగా గుర్తించారు.
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఆరుగురు మృతి
- తెలంగాణం
- December 2, 2020
లేటెస్ట్
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
- Chandrakanth, Pavitra: చంద్రకాంత్, పవిత్రల లవ్ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!
- రైతు కష్టం వరద పాలు
- పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
- గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే
- Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ మరో కొత్త ప్రయోగం..క్రైమ్ కామెడీతో కథతో VJS51 మూవీ..
- పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష
- హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి