
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గత నాలుగు రోజులుగా 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 78,512 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 కు చేరింది. మరో 971 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 64,469 కు చేరింది. నిన్నటి వరకు 27,74,802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 7,81,975 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 8,46,278 టెస్టులు చేశారు.వీటితో కలిపి దేశంలో ఆగస్టు 30 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 4,23,07,914 కు చేరింది.
see more news
మెట్రోలో ట్రావెల్ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్ కంపల్సరీ
దారుణం..మూతికి టేప్వేసి క్యాండిల్తో కాల్చిన అమ్మమ్మ
తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి
India's #COVID19 case tally crosses 36 lakh mark with a spike of 78,512 new cases & 971 deaths in the last 24 hours.
COVID-19 case tally in the country stands at 36,21,246 including 7,81,975 active cases, 27,74,802 cured/discharged/migrated & 64,469 deaths: Health Ministry pic.twitter.com/Pwfn1x4RjT
— ANI (@ANI) August 31, 2020