హైదరాబాద్

బీసీ ఉద్యమం ఆగదు.. త్వరలోనే మిలియన్ మార్చ్

10 లక్షల మందితో హైదరాబాద్​ను దిగ్బంధిస్తం బీసీ బంద్​ చరిత్ర సృష్టించింది: ఆర్​కృష్ణయ్య బీసీ లీడర్లపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి ముష

Read More

హైదరాబాద్ సిటీలో దీపావళి వైబ్

హైదరాబాద్ సిటీ మార్కెట్లలో ఆదివారం దీపావళి సందడి నెలకొంది. కొనుగోళ్లతో ఎక్కడ చూసినా జనం కిటకిటలాడారు. శనివారం బీసీ బంద్​కారణంగా మార్కెట్లలో పెద్దగా హడ

Read More

వాయు కాలుష్యం గుప్పిట ఢిల్లీ.. చాలా చోట్ల ఏక్యూఐ పూర్, వెరీ పూర్..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. నగరంలో చాలాచోట్ల ఆదివారం ఉదయం ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) పూర్, వెరీ పూర్  కేట

Read More

జేవీఆర్ పార్కులో కుక్క పిల్లల దత్తత

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జలగం వెంగళరావు పార్కులో వెటర్నరీ అధికారులు  ఆదివారం కుక్క పిల్లల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read More

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి:: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్​లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ ప్లాన్​ గత పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఆ పార

Read More

పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తాలో పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ నుంచి జూ

Read More

దీపావళిని పురస్కరించుకొని ధూంధాంగా సదర్

దీపావళిని పురస్కరించుకొని యాదవుల సదర్ ఉత్సవం ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో అంబరాన్నంటింది. డప్పు చప్పుళ్లు, జైమాధవ్.. జై యాదవ్​ నినాదాలతో ఆ ప్రాంతం మార్

Read More

మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పరిధిలోని మూసాపేట మెట్రో స్టేషన్​లో బుల్లెట్ కలకలం సృష్టించింది. మూసాపేట పరిధిలోని ప్రగతినగర్​లో ఉంటున్న బాలుడు(12) శ

Read More

బీఆర్ఎస్ను ఓడగొట్టింది ధరణి భూతమే: సీఎం రేవంత్ రెడ్డి

భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నరు: సీఎం     పేదలకు చుట్టంగా భూభారతి చట్టం     భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూ

Read More

హైదరాబాద్లో దీపావళి రూల్.. పటాకులు కాల్చే టైం 2 గంటలే.. రాత్రి 10 గంటల వరకు మాత్రమే..!

పద్మారావునగర్, వెలుగు: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని నగర పోలీసులు సూచిస్తున్నార

Read More

దీపావళి సందర్భంగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అత్యవసర సేవలు

మెహిదీపట్నం, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నం సూచించారు.

Read More

దీపావళి వేళ.. జాగ్రత్త ఇలా.. పటాకులు కాల్చేప్పుడు కంటిలో ఏదైనా పడితే ఇలా చేయండి !

హైదరాబాద్ సిటీ, వెలుగు: దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు మన అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. గాయాలతో పాటు అతి ముఖ్యమైన కండ్లు కూడా

Read More