హైదరాబాద్
ప్రాణం తీసిన ఈత సరదా.. మూసీ బ్యాక్ వాటర్లో ఇద్దరు యువకులు గల్లంతు
ఈత సరదా వారి కొంప ముంచింది.. సరదాగా ఈత కొడదామని మూసీలోకి దిగిన ఇద్దరు యువకులు కనిపించకుండాపోయారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్పరిధిలోని బుద్వేల్ ల
Read MoreSRSP స్టేజ్ -2కు దివంగత నేత RDR పేరు పెడతాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: SRSP స్టేజ్ -2కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం (అక్
Read Moreఅక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా
Read Moreమణికొండలో అగ్నిప్రమాదం..BRC అపార్టుమెంటులో చెలరేగిన మంటలు
హైదరాబాద్: మణికొండలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం(అక్టోబర్12) సాయంత్రం 4 గల ప్రాంతంలో మణికొండలోని BRC అపార్టుమెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.&n
Read Moreబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పే మగాడు లేడు, పార్టీ లేదు: కడియం శ్రీహరి
జనగాం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పే మగాడు లేడు.. పార్టీ లేదని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ
Read Moreఈ ఏడాది ధన్ తేరస్ అక్టోబర్ 18 లేదా 19న జరుగుతుందా?
దీపావళి ప్రారంభాన్ని సూచించే ధన్ తేరస్ లేదా ధనత్రయోదశి ఈ ఏడాది శనివారం(అక్టోబర్ 18) వస్తుంది. ఈ రోజున, హిందూ భక్తులు లక్ష్మీదేవిని ,కుబేరుడిని పూజిస్త
Read Moreతల్లికి అన్నం పెట్టని..కొడుకు ఇంటి ఎదుట వృద్దురాలి ఆందోళన
మంచిర్యాల: కన్నకొడుకు అన్నం పెట్టలేదని తల్లి రోడ్డెక్కిన దుస్థితి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగి అయి ఉండి కూడా తల్లికి పట్టెడు అన్నం పెట్ట
Read MoreBalmoori Venkat: ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు దగ్గరకు శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యల వివాదం
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మ
Read Moreపార్టీ కోసం, కార్యకర్తల కోసం దామన్న ఆస్తులు అమ్ముకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ( అక్టోబర్ 12 ) తుంగతుర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభ
Read Moreస్వీట్లు తినిపించిన చేతితోనే.. ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి..
తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య విడిచి వెళ్లిపోయిందని కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేశాడు ఓ తండ్రి. తమిళనాడులోని తంజావూర్ జిల్ల
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్ పేట్
Read Moreచిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. వైసీపీ నేత సహా ఆరుగురు అరెస్ట్..
ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని పెద్దపంజాణి మండలం వీరిపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. స
Read Moreహైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు..
హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నా కూడా డ్ర
Read More












