
హైదరాబాద్
BONALU 2025: ఆషాఢంలోనే అమ్మకు బోనం ఎందుకు సమర్పించాలి...
తెలంగాణలో ఏ గల్లీ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు సిద్దమయ్యారు. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా..
Read Moreపఠాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు మృతి..?
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ భారీ
Read Moreప్రజా ఉద్యమాలు బలోపేతం చేయాలి : సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్, వెలుగు: ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ ఆశయాలన
Read Moreసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా నియామకం ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు హై
Read Moreలష్కర్ బోనాల ఉత్సవాలు షురూ
ఎదుర్కోలు ఘటాల ఊరేగింపుతో జాతరకు అంకురార్పణ ఆభరణాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆల
Read MoreKannappa: ‘కన్నప్ప’ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు: హీరో మంచు విష్ణు
శివయ్య ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి గొప్ప విజయం దక్కిందని మోహన్ బాబు అన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ
Read More‘ఆలయ నిర్మాణం’ పుస్తకావిష్కరణ
బషీర్బాగ్, వెలుగు: శిల్పాగమ శాస్త్రాలను అనుసరించి రచించిన ‘ఆలయ నిర్మాణం’ పుస్తకాన్ని సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి హైదరాబాద్లో ఆదివా
Read Moreమేకిన్ ఇండియా కాదు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ..ఇదే మా ప్రభుత్వ నినాదం : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రాన్ని ఇన్నొవేషన్ హబ్గా మారుస్తాం ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏడాదిన్నరలో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం ఐఐట
Read Moreసంస్కరణలతో వాటర్ బోర్డు సక్సెస్ ... సీవరేజీ, వాటర్ నెట్వర్క్కు జీఐఎస్ మార్కింగ్
డ్యాష్ బోర్డు ద్వారా ఫీల్డ్వర్క్ మానిటరింగ్
Read Moreఅధ్యక్ష పదవి ఏకగ్రీవం కావాలనుకుంటున్న..నేటి (జూన్ 30) నుంచి నామినేషన్లు స్వీకరిస్తం: మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏకగ్రీవం అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం నుంచి అభ్యర్థుల నామ
Read More583 మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా 583 మంది ప్
Read Moreధూంధాంగా ..గోల్కొండ బోనాలు
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగదాంబిక అమ్మవారికి జూన్ 26న తొలి
Read Moreజాగృతి విదేశీ అధ్యక్షుల నియామకం..జాబితాను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతికి విదేశీ అధ్యక్షులను జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆ జాబితాను వెల్లడించార
Read More