హైదరాబాద్
ఆగం పట్టిస్తున్న డీప్ఫేక్..ఏఐ టెక్నాలజీ వాడుతూరెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
సోషల్ మీడియాలో ప్రముఖుల డీప్ఫేక్ వీడియోలతో ప్రచారం గుర్తుపట్టలేనంతగా ముఖ కవళికలు, భాష, హావభావాలు క్రియేట్
Read Moreకమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూసిన సుధాకర్ రెడ్డి
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నల్గొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం పార్లమెంట్లో కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్
Read Moreడ్రగ్స్ కేసుల్లో అరెస్టుల్లేవ్.. దేశం నుంచి పంపించుడే
అరెస్టు చేస్తే బెయిల్పై వచ్చి తప్పించుకుంటున్న ఫారినర్లు గోవా, బెంగళూరులో మకాం.. కోర్టుల్లో కేసులు పెం
Read Moreతిరుమల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష... ఏర్పాట్లపై కీలక ఆదేశాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించ
Read Moreకేక్ తినిపించిన చేతితోనే పొడిచి చంపాడు: సహస్ర మర్డర్ కేసులో వెలుగులోకి భయంకర విషయాలు
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన పన్నేండేళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పన్నేండేళ్ల సహస్రను వాళ్ల ఇంట
Read Moreవెల్ నెస్ సెంటర్ లాంచ్ చేసిన సారా టెండూల్కర్.. ఎక్స్ లో సచిన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఫిట్ నెస్ రంగంలోకి అడుగు పెట్టారు. పిలాటిస్ అకాడమీ పేరుతో వెల్ నెస్ సెంటర్ లాంచ్ చేశా
Read Moreతిరుమల ఘాట్ రోడ్డుపై కొండను ఢీకొన్న టెంపో : నలుగురు భక్తులకు గాయాలు : 4 గంటల్లో 2వ ప్రమాదం..
తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టెంపో ట్రావెలర్ అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. శుక్రవారం ( ఆగస్టు 22 ) జరిగిన ఈ ప్రమ
Read Moreభారీ వర్షాల వల్లే కాలేశ్వరం కుంగిందని కేసీఆర్ అనడం విడ్డూరం: మంత్రి వివేక్
మంచిర్యాల: భారీ వర్షాల వల్లే కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి వివే
Read Moreశ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం... పెద్దఎత్తున హాజరైన మహిళలు...
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల, ప్రకాశం, పల్
Read Moreప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.70 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనస్థలీపురం సబ్ రిజిస్ట్రార్
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మందిని అరెస్టు చేసినా కొందరి ప్రవర్తన మారటం లేదు. లంచాలకు మరిగిన అధికారులు ఏదో ఒక విధంగ
Read Moreనిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 1,623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిం
Read Moreపిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు... పది వేల మంది మహిళకు చీరలు పంచిన డిప్యూటీ సీఎం..
పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో పది వేల మంది మహిళలు హాజరయ్యార
Read Moreకంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ...
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ సీఐ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మహ
Read More












