హైదరాబాద్
గోదావరి‘ఖని’కి ఢోకాలేదు..! మరో పదేండ్లు గనిలో బొగ్గు వెలికితీతకు చాన్స్
గోదావరి నది ఒడ్డున మరిన్ని బొగ్గు నిక్షేపాల గుర్తింపు 250 మీటర్ల లోతులో రెండు పొరలను కొనుగొన్న సింగరేణి తొలిసారి ఉత్పత్తి చేపట్టగా, ఉనికి
Read Moreహై టెక్ సిటీలో ఆగస్టు 6న ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా ట్రాఫిక్ జామ్..అసలేం జరిగింది.?
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లో బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. నగరం నలుమూలల నుంచి హైటెక్ సిటీకి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయ
Read Moreపుప్పాలగూడ భూముల పరిశీలన
కబ్జా కాకుండా కంచె ఏర్పాటు చేస్తం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో 200 ఎకరాలకు పై
Read Moreగోదావరి కింద 4.71 లక్షల ఎకరాలకు నీళ్లు
ఎస్సారెస్పీ స్టేజ్ 1 కింద 2.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల స్కివమ్ రెండో మీటింగ్లో ఇరిగేషన్ శాఖ నిర్ణయం
Read Moreసేఫ్టీ కోసం..వాట్సాప్లో కొత్త ఫీచర్
సేఫ్టీ ఓవర్వ్యూ ఫీచర్ను తెచ్చిన వాట్సప్ 68 లక్షల ఖాతాలపై నిషేధం న్యూఢిల్లీ: వా
Read Moreఎయిమ్స్లలో సిబ్బంది కొరత..40 శాతం పోస్టులు ఖాళీ
పార్లమెంటుకు వెల్లడించిన కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో 40శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం పార్లమెం
Read Moreసరికొత్తగా సుజుకి అవెనిస్
సుజుకి మోటార్సైకిల్ ఇండియా తన 125సీసీ స్కూటర్ అవెనిస్ను బోల్డ్ డ్యూయల్-టోన్ కలర్స్తో విడుదల చేసింది. స్టాండర్డ్ వే
Read Moreట్రాఫిక్ జామ్అవుతోందని..టోల్ వసూలు రద్దు
పలియక్కర వద్ద 4 వారాల పాటు టోల్ రద్దు చేసిన కేరళ హైకోర్టు తిరువనంతపురం: కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఎడప్పల్లి–మన్నుతి నేషనల్ హైవే(ఎన్&zwn
Read Moreలైసెన్స్ రెన్యూవల్ పై కొత్త రూల్...55 ఏండ్లు దాటినవారికి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ !
హైదరాబాద్, వెలుగు: ఐదు పదుల వయస్సు దాటిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ రాబోయే రోజుల్లో మరింత కఠినతరం కానుంది. 55 ఏండ్లు నిండిన, ఆపై వయస్సు దాటిన
Read Moreసృష్టి కేసు సీబీఐకి?.. ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం
ముగిసిన ఏ3, ఏ6 నిందితులు కల్యాణి, సంతోషి కస్టడీ.. తిరిగి చంచల్ గూడ జైలుకు తరలింపు డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల ప
Read Moreరైల్వేస్టేషన్ల దగ్గర..ఇండోఫాస్ట్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో 80 ఏర్పాటు హైదరాబాద్
Read Moreపుష్ప 2 తొక్కిసలాట కేసు..సీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సంధ్య థియేటర్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి మృతురాలు రేవతి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలి భారీ సంఖ్యలో జనం
Read Moreముస్లింలతో కూడిన BC రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ ఒప్పుకోదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుందని.. ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోదని కేంద్ర
Read More












