హైదరాబాద్

తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది : సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందన్నారు  సీఈఓ వికాస్ రాజ్.  ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరుగుతుందని తెలిపారు.   కొన్ని

Read More

ఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..

పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర

Read More

హాయర్ నుంచి వాషర్

హైదరాబాద్​, వెలుగు : హాయర్ అప్లయెన్సెస్ ఇండియా తన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషర్  డ్రయర్ వాషింగ్ మెషీన్‌‌‌‌ను లాంచ్​ చేసి

Read More

బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే తల్లి మృతి

    మెదక్  జిల్లా కేంద్రంలో ఘటన     డాక్లర్ల నిర్లక్ష్యం వల్లే అని మెదక్- చేగుంట ప్రధాన రహదారిపై బంధువుల ధర్నా

Read More

థర్మాకోల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూట్​తో చెలరేగిన మంటలు రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ లో ఘటన శంషాబాద్, వెలుగు :  థర్మాకోల్ కంపెనీలో మంటలు చెలరేగిన ఘటన రాజేం

Read More

నిమ్స్​లో వరల్డ్ మూవ్​మెంట్ డిజార్డర్స్ డే

పంజాగుట్ట, వెలుగు: వరల్డ్ మూవ్​మెంట్ డిజార్డర్స్ డే సందర్భంగా బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్​లో న్యూరాలజీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో అవేర్​నెస్

Read More

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​తో ప్రాణ హాని : రాజ్ భూపాల్ గౌడ్

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అతడి అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజ్

Read More

ఓటర్లతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నగర వాసులు ఓటు వేసేందుకు సొంతూళ్ల బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో సిటీలోని ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ లు కిక్కిరిసిపోయాయి. తగినన్న బస్సులు ల

Read More

కారులో నుంచి రూ.45 లక్షల నగదు చోరీ

కాగజ్ నగర్, వెలుగు : నిలిపి ఉంచిన కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.45 లక్షలు చోరీ చేశారని ఓ బాధితుడు కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ ట

Read More

పోస్టల్ బ్యాలెట్​తో 1.75 లక్షల మంది ఓట్లేశారు: ఈసీ

హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్‌‌‌‌ డ్యూటీలో పాల్గొంటున్న టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌‌‌‌ బ్యాలెట

Read More

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బండారు విజయలక్ష్మి

ముషీరాబాద్,వెలుగు : హర్యానా  గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర  అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ

Read More

పోలింగ్ శాతాన్ని పెంచాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

యువతకు సూచించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బషీర్​బాగ్/మెహిదీపట్నం, వెలుగు : మొదటి సారి ఓటేస్తున్న యువత పోలింగ్​లో పాల్గొని ఓ

Read More

Telangana Elections 2023 : జూబ్లీహిల్స్లో ఓటేసిన ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.   పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు

Read More