హైదరాబాద్
నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్ మున్షీ.. బీజేపీ నేత ప్రభాకర్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతంలో బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎ
Read Moreగోవిందా.. గోవిందా : తిరుమల ఘాట్ రోడ్డులో మందు బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు.. అసలు ఎలా వచ్చాయి కొండపైకి..?
తిరుమల కొండా.. తిరుమల కొండ అని దేవదేవుడిని మొక్కుతూ ఏడుకొండలు ఎక్కటం మొదలుపెడతారు భక్తులు.. అలిపిరి మార్గంలోనే ప్రతి ఒక్కరినీ.. ప్రతి వాహనాన్ని క్షణ్ణ
Read Moreమాజీ సర్పంచ్లు అరెస్ట్
పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ హైదరాబాద్కు పోరుబాట.. అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు
Read Moreవారంలో డబుల్ ఇండ్లు ఇప్పిస్తా: రహ్మత్నగర్వాసులకు మేయర్ హామీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రహ్మత్నగర్సర్కిల్ కమలానగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూములు ఇచ్చినా ఇంతవరకు ఇండ్లు కేటాయించలేదని స్థానికులు వాపో
Read Moreబీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్ బిల్లులు : మంత్రి సీతక్క
సర్పంచుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వమే కారణం: మంత్రి సీతక్క బిల్లులు ఎందుకు క్లియర్ చేయలేదని హరీశ్పై ఫైర్ హైదరాబాద్, వెలుగు: బీఆర్
Read Moreఇండ్ల పట్టాలు సిద్ధం చేయండి... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని డబుల్బెడ్రూమ్ఇండ్లతోపాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లు, రెవెన్యూ అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన
Read MoreHyderabad: నిజాంపేటలో గాంధీ విగ్రహం ధ్వంసం
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రగతి నగర్ లోని ఆరవ డివిజన్లో నవంబర్ 4 అర్ధరాత్రి
Read Moreశంషాబాద్ లో హనుమాన్ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయాలపై జరిగిన దాడి రాష్ట్రంల
Read Moreఏనుగు దాడిలో ఆర్మీ జవాన్ మృతి
మృతుడు భద్రాచలం పట్టణానికి చెందిన సాయిచంద్రరావు అసోం రాష్ట్రంలో ఘటనభద్రాచలం, వెలుగు : ఏనుగు దాడిలో భద్రాచలం పట్టణానికి చెందిన ఓ ఆర్మీ
Read Moreస్విస్ మిలిటరీ నుంచి కొత్త ప్రొడక్టులు
హైదరాబాదు, వెలుగు: స్విస్ మిలిటరీ హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కొత్త ట్రావెల్ ప్రొ
Read Moreటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి చినజీయర్ స్వామి ఆశీర్వాదం
శంషాబాద్, వెలుగు: టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో చినజీయర్ స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమాల వేస
Read Moreఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తం: పొంగులేటి ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు సమకూరుస్తామ
Read Moreప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఐదెకరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: డిప్యూటీ సీఎం హైదరాబాద్, వెలుగు: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం 5 ఎక
Read More












