హైదరాబాద్

ఎస్‌‌ఎల్‌‌బీసీని త్వరగా పూర్తి చేయండి : మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి

డిసెంబర్ 2026 నాటికి టన్నెల్ పనులు పూర్తి కావాలి: మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి ఇప్పటికే రూ.4,637 కోట్లు మంజూరు చేసినం బీ

Read More

సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలి : సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి హైదరాబాద్, వెలుగు: సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని, గుజరాత్ లో క్వింటాలు పత్తికి చెల్లిస్తున్

Read More

బొమ్మకల్  భూకబ్జాలపై ఎంక్వైరీ ఏమాయె?

నాలుగేళ్ల కింద హడావుడి చేసిన రెవెన్యూ, సీఐడీ ఆఫీసర్లు ఇప్పటికీ రెవెన్యూ రికార్డులన్నీ సీఐడీ కస్టడీలోనే 200 ఎకరాల మేర ప్రభుత్వ, ప్రైవేట్  భ

Read More

అక్టోబర్ 21 నుంచి వారీ ఎనర్జీస్ ఐపీఓ..ఒక్కో షేర్ ధర రూ.15వందలు

న్యూఢిల్లీ: సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ బుధవారం తన రూ. 4,321 కోట్ల విలువైన ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 1,427 నుంచి రూ. 1,503 ధరను నిర్ణయి

Read More

410 మంది పోలీసులకు పతకాలు...త్వరలో అందించనున్న సర్కార్​

హైదరాబాద్‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌‌ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. 20

Read More

కరెంటుకు ఫుల్లు డిమాండ్..వెహికల్స్కూ మస్తు గిరాకీ

2035 నాటికి రోజుకు 12 వేల కార్లు రోడ్లపైకి  భారీగా పెరగనున్న ఏసీల వాడకం  వెల్లడించిన ఐఈఏ న్యూఢిల్లీ: రాబోయే దశాబ్దంలో మనదేశంలో క

Read More

సీఎం రేవంత్​ను కలిసిన దేవిశ్రీ ప్రసాద్

హైదరాబాద్‌, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ కలిశారు. బుధవారం జ

Read More

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు

ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేసిన డాక్టర్లు  అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌‌‌‌&

Read More

గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయాలి..అభ్యర్థుల ధర్నా

అశోక్​నగర్​లో అభ్యర్థుల మెరుపు ధర్నా జీఓ నంబర్​29ని సవరించాలని డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి మొదలుకానున్న గ్రూప్–1 మెయిన్స్​పరీ

Read More

Weather update: తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ( అక్టోబర్​ 17) నెల్లూరు జిల్లాలో  తడ దగ్గర 22 కిలో మీటర్ల వేగంతో తీరం దాటింది.  ఇది అల్పపీడనంగ

Read More

అధికారికంగా మహర్షి వాల్మీకి జయంతి...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: మహర్షి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు

Read More

అక్టోబర్ 21నుంచి గ్రూప్-1 మెయిన్స్..

8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్ ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు   హాజరుకానున్న 5,613 మంది అభ్యర్థులు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్

Read More

హైదరాబాద్ సిటీలో..గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నయ్

మత్తులో ఎవరిపై పడితే వారిపై దాడులు  ఐదు రోజుల కింద రాజేంద్రనగర్​లో వాకర్స్​పై అటాక్​   అదే రోజు జీడిమెట్లలో మర్డర్​ నెల రోజుల్లో మూ

Read More