
హైదరాబాద్
కరెంట్ పాక్ తగిలిన వ్యక్తి ప్రాణం కాపాడిన హైదరాబాద్ పోలీసులు
బంజారాహిల్స్ లో కరెంట్ షాక్తో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు "సీపీఆర్" చేసి ప్రాణాలు కాప
Read Moreఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి లాభమేంటి: ఎంపీ అర్వింద్
ఫామ్ హౌస్ సినిమా ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే భయటపెట్టాలి కాని.. మ
Read Moreస్వామిజీకి, ప్రగతి భవన్ కు మధ్య కాల్ రికార్డ్ బయట పెట్టాలి: వివేక్ వెంకటస్వామి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కేసీఆర్ కుట్రేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి అన్నారు. ఫాంహౌజ్ కేసులో పట్టుకున్నోళ్లంతా కే
Read Moreమంత్రి మల్లారెడ్డి ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ సోదాలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. 15 గంటలకు పైగా ఐటీ అధికారులు
Read Moreబీఎల్ సంతోష్ జోలికొస్తే ఊరుకోం..బండి సంజయ్ వార్నింగ్
బీఎల్ సంతోష్ కు సిట్ నోటిసులివ్వడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. బీఎ
Read Moreదళితులను కేసీఆర్ మోసం చేసిండు..కూకట్ పల్లిలో కాంగ్రెస్ నిరసన
ప్రతి నియోజకవర్గంలో అర్హులైన దళితులకు దళిత బంధు పథకం అమలు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కూకట్ పల్లి నియ
Read Moreమల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి నివాసాల్లో జరుగుతున్న ఐటీ సోదాలకు నిరసన తెలుపుతూ..ఆయన ఇంటి ముందు ఆందోళ
Read Moreసింహయాజీకి ఒక భక్తుడిగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశా: లాయర్ శ్రీనివాస్
ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో రెండో రోజు న్యాయవాది శ్రీనివాస్ సిట్ విచారణ ముగిసింది. నిన్న ఎనిమిది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్.. ఇవాళ
Read Moreమల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
మంత్రి మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్స్ లో ని
Read Moreఫాం హౌస్ కేసు : నిందితుల గైర్హాజరుపై హైకోర్టును ఆశ్రయించిన సిట్
ఫాం హౌస్ కేసులో సిట్ విచారణకు నిందితులు హాజరుకాకపోవడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హై కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులకు
Read Moreఈ నెల 26 నుంచి ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
Read Moreటీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ: కూనంనేని సాంబశివరావు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు మార్చేది లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. తమకు రా
Read Moreఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28
Read More