
హైదరాబాద్
రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్ రెడ్డి.. 25న కమల దళంలోకి చేరిక
తెలంగాణ బీజేపీ నేతలు రేపు (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ
Read Moreకాకా వెంకటస్వామి ఆశయాలను అంబేద్కర్ విద్యాసంస్థలు నెరవేరుస్తున్నాయి: వివేక్ వెంకటస్వామి
పేద విద్యార్థుల కోసం కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థలు క్వాలిటీ విద్యను అందించడంతో పాటు విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహిస్త
Read Moreఆస్పత్రి నుంచి మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి డిశ్చార్జ్
హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాల అంశంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికొస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి మల్లారెడ్
Read Moreరానున్న రోజుల్లో ఫోర్టీ ఫైడ్ రైస్ సరఫరా : సుధాకర్ రావు
దేశ ప్రజలకు నాణ్యమైన మంచి పోషకాలతో కూడిన బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు భారత ఆహార సంస్థ తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజ
Read Moreడిసెంబర్ 7న ఛలో రాజ్ భవన్ ముట్టడి : చాడ వెంకటరెడ్డి
దేశంలో గవర్నర్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..
Read Moreలబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. దళారులను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని.. ఎవరైనా డబ్బులు అడిగ
Read Moreకేసీఆర్ చేతగానితనం వల్లే గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ : రేవంత్ రెడ్డి
పోడు సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస
Read Moreఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాస్తులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం : బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్
తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నెంబర్ 1 అవినీతి పరుడని చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ అరోపించారు. స
Read Moreఫాం హౌస్ కేసులో బంజారాహిల్స్ పీఎస్లో రామచంద్రభారతిపై మరో కేసు
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రామచంద్రభారతిపై సిట్ ఆఫీసర్ ఏసీ
Read Moreఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు విచారణ ఈనెల 30కి వాయిదా
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మరోసారి బిఎల్ సంతోష్కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశి
Read Moreయంగ్ ఇండియా లిమిటెడ్ కు రేవంత్ సూచన మేరకు విరాళాలు ఇచ్చా : అంజన్ కుమార్
హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలు ఇచ్చానని ఈడీ అధికారులకు తెలియజేశానని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప
Read Moreఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర : మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ : రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాము దొంగ దందాలు చేయడం లేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే త
Read Moreసీపీఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి
ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్ రూంలు కట్టివ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమి రామోజీ కబ్జా చేశారని ఆరో
Read More