
హైదరాబాద్
టైం వచ్చినప్పుడు టీఆర్ఎస్కు, కేసీఆర్కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన
Read Moreబంజారాహిల్స్ పీఎస్ లో ఎమ్మెల్సీ కవిత పై ఫిర్యాదు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా
Read Moreఅర్వింద్ ఇంటి పై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్స్ 148, 452, 354, 323, r/w 149 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. &
Read Moreటీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్
బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్ హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ
Read Moreదాడికి కారణం డీజీపీనే : అర్వింద్
డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ బాస్ ను ఇప్పటి వరకు చూడలేదని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆయన అమ్ముడుపోయిన సరుకని విమర్శించారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడుల
Read Moreటీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని
Read Moreముగిసిన మాజీ మంత్రి నారాయణ విచారణ
హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం గంటల
Read Moreబీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని.. ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జ
Read Moreప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు
బీజేవైఎం ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోల
Read Moreక్యాసినో కేసు : ఎల్. రమణకు యశోదలో కొనసాగుతున్న ట్రీట్మెంట్
క్యాసినో వ్యవహారంలో విచారణకు హాజరై అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణను యశోద హాస్పిటల్ కు తరలించారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను హై
Read Moreకొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
హైకోర్టు న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హై కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసనగా.. అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
Read Moreఅమీర్ పేటలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న తలసాని
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ
Read Moreకస్తూర్భా కళాశాలలో గ్యాస్ లీక్.. విద్యార్థినులకు అస్వస్థత
సికింద్రాబాద్ మారేడ్ పల్లి కస్తూర్భా కాలేజీలో గ్యాస్ లీకై పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో వి
Read More