హైదరాబాద్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు

Read More

నిజాం కాలేజీ విద్యార్థులతో రెండోసారి జరిపిన చర్చలు విఫలం

హైదరాబాద్ : నిజాం కాలేజీ విద్యార్థులతో రెండోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. యూజీ, పీ

Read More

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు సంబంధించి స్వయంగా

Read More

హైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పు

Read More

గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించని అధికారులు 

సిద్దిపేట జిల్లా : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దర్శన

Read More

సాయంత్రం 5గంటలకు గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలక

Read More

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కె.ఎల్. రెడ్డి, వరదాచారి శ్రద్ధాంజలి సభ 

హైదరాబాద్ : సమాజంలోని సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి కృషిచేసిన కె.ఎల్. రెడ్డి, జీఎస్ వరదాచారి నేటి పాత్రికేయులకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్

Read More

యూజీ, పీజీ విద్యార్థినులకు 50శాతం చొప్పున హాస్టల్ వసతి : నవీన్ మిట్టల్

హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల

Read More

రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదు : వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాజకీయ కోణంలో దాడులు చేస్తున్నారని చెప్పారు. తాము 30 ఏళ్ల ను

Read More

నవీన్ మిట్టల్‭తో చర్చలకు సిద్ధమైన నిజాం విద్యార్థినులు

నిజాం కాలేజీ విద్యార్థులు ఎట్టకేలకు శాంతించారు. వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ నవీన్ మిట్టల్‭తో చర్చలకు విద్యార్థినులు&

Read More

కొమురవెల్లి మలన్న స్వామిని దర్శించుకున్న గవర్నర్

సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్

Read More

మూడు నెలల తర్వాత వచ్చిన పెండ్లి ముహూర్తాలు

ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి ముధుర జ్నాపకాల కోస

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో మరో ఇద్దరు అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మరో ఇద్దరు వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. అరబిందో ఫా

Read More