హైదరాబాద్

నిజాం కాలేజీ విద్యార్థినులతో చర్చలు విఫలం

హైదరాబాద్ : నిజాం కాలేజ్ హాస్టల్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. కొత్త హాస్టల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గర్ల్స్ హాస్టల్ లో యూజీ స్టూడె

Read More

ఈ నెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం:మంత్రి తలసాని

సికింద్రాబాద్ లోని బన్సీలాల్‌పేట మెట్లబావిని నవంబర్ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెట్లబావి  పునరుద్ధ

Read More

ఫామ్ హౌస్ కేసు నిందితులకు ముగిసిన వాయిస్ టెస్ట్

ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ చివరి రోజు కావడంతో వారి నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్

Read More

తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి: లక్ష్మణ్

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తుంటే...కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే ప్రధా

Read More

రాజాసింగ్ ఇంటికి ర్యాలీగా వెళ్లనున్న చికోటి

హైదరాబాద్ లోని కోఠి ఇసామియా బజార్ లోని సంతోషి మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇ

Read More

నాంపల్లిలో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం

నాంపల్లిలోని రూసా బిల్డింగ్‭లో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు ఇన్ ఛార్జి సెక్రట

Read More

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ - -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు3

Read More

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజీ విద్యార్థులు

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిజాం కాలేజీ విద్యార్థినులు కలిశారు.  హాస్టల్‌ బిల్డింగ్‌ కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు కోరారు. 50--50 శ

Read More

మూసాపేట్ బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

మూసాపేట్ బ్రిడ్జి వద్ద నుంచి కేపీహెచ్‭బీ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భరత్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై భారీ కంటైనర్ లారీ ఆగిపోవడంతో.. వ

Read More

రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు

రెండో శనివారం సాధారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. కానీ ఈ నెలలోని రెండో శనివారంలో మాత్రం సెలవు రద్దు చ

Read More

17 రోజులుగా అజ్ఞాతంలోనే నలుగురు ఎమ్మెల్యేలు

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అనంతరం పత్తాలేకుండా పోయిన నలుగురు ఎమ్మెల్యేల జాడ ఇంకా తెలియడం లేదు. దాదాపు 17 రోజులుగా వారు అజ్ఞాతంలోనే ఉన్నారు. గత నెల 26 రాత్

Read More

నేటితో ముగియనున్న ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.

Read More

రోజురోజుకూ ముదురుతున్న నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం

హైదరాబాద్, వెలుగు: నిజాం కాలేజీలో హాస్టల్ కేటాయింపు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో విద్యాశాఖ కమిష

Read More