హైదరాబాద్

ట్రాఫిక్ ఫైన్లు తప్పించుకునేందుకు జిమ్మిక్కులు

హైదరాబాద్: నగరంలో అనేక వాహనాలు రూల్స్ కు విరుద్ధంగా తిరుగుతున్నాయి. కట్టడి లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి తోడు శాంతిభద్రతల సమస్యలు

Read More

కొనసాగుతున్న నిజాం కాలేజీ విద్యార్థినుల ఆందోళన

నిజాం కాలేజీలో విద్యార్థినుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. కొత్తగా నిర్మించిన హాస్టల్ బిల్డ

Read More

బోడుప్పల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం నుంచి పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నార

Read More

మైనింగ్ స్కాం : అవకతవకలపై ఈడీ, ఐటీ జాయింట్ ఆపరేషన్ 

రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేస్తోంది. పంజాగు

Read More

లిక్కర్ స్కాం : హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)

Read More

ఆర్టీసీ యూనియన్ల నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు గుర్తున్నాయని.. వాటిని త్వరలో నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ యూనియన్ల

Read More

3 నెలలుగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు నిధుల్లేవ్

పైసల్లేక లోకల్​బాడీల్లో పనులు బంద్ కార్మికులకు అందని జీతాలు.. ఇల్లు గడవక కష్టాలు హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత

Read More

ఈ వారంలో 2017 పీఆర్సీ ఇవ్వనున్న సర్కారు

30 శాతం ఫిట్ మెంట్ ఇస్తే రూ.600 కోట్లు భారం ఇప్పటికే సీసీఎస్ కు రూ.900 కోట్లు బాకీ ఉన్న ఆర్టీసీ ప్రభుత్వం ఇయ్యకపోతే పీఆర్సీ భారం భరించడం కష్టమే

Read More

ఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవ

Read More

ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా

ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లలో వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హాస్పిటల్ గేటు నుంచి మొదలు పెడితే వాష్ రూంల క్లీనింగ్ వరకూ పైసా లేనిదే పనికావడం

Read More

ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని మూఢనమ్మకాల చట్ట సాధన సమితి డిమాండ్ చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణాల పట్ల ప్రజలక

Read More

ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తున్నం:తమ్మినేని వీరభద్రం

బ్రిటీష్ కాలంనాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.  తెలంగాణలో కాషాయ రాజకీయాలు ప్రవేశప

Read More

మునుగోడులో TRS, BJP డబ్బుతో మాయచేశాయి: మల్లురవి

మునుగోడులో ఎన్నికలు  రాజ్యాంగబద్దంగా జరగలేదు ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్న

Read More