
హైదరాబాద్
చర్లపల్లి జైలు నుంచి రాజాసింగ్ రిలీజ్
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నమోదుచేసిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్
Read Moreమొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు: సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో పన
Read Moreగవర్నర్ అన్ని అనుమానాలను నివృత్తి చేస్తాం : సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ప్రెస్ మీట్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి గవర్న
Read Moreరాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారు : తమిళిసై
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులోకి కూడా రాజ్ భవన్ ను లాగాలని చూశారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం
Read Moreయూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకు ? : తమిళిసై
హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకన
Read Moreరాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారు:వినోద్ కుమార్
రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రామగుండం ఫెర్
Read Moreరాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకన
Read Moreతల్లిదండ్రులు వారి అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు : గవర్నర్
"నేను గవర్నర్ నే కాదు.. ముందు అమ్మను, గైనకాలజిస్టును" అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జాతీయ బాలల హక్
Read Moreఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాజా ముజీబుద్దీన్ పై అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాజా ముజీబుద్దీన్ కనబడటం లేదని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. గత
Read Moreపీడీ యాక్టు ఎత్తివేత.. రాజాసింగ్ విడుదల
ఎమ్మెల్యే రాజాసింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నె
Read Moreబస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీలతో ప్రజలకు చేరువగా వైద్యం : దానం నాగేందర్
రోజురోజుకు విస్తరిస్తున్న క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ పరీక్షలను చేస్తోందని ఎమ్మెల్యే దానం
Read Moreఅపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్ ను కలుస్తాం : సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గవర్నర్ ను కలవ
Read Moreసీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పోలీసు రిక్రూట్ మంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వారికి జరుగుతున
Read More