
హైదరాబాద్
హైదరాబాద్ సంక్షిప్త వార్తలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వాటర్బోర్డు అధికారులు ఆద
Read Moreతెలంగాణ త్యాగాలు, పోరాటాలకు సాక్ష్యం.. నిప్పుల వాగు పుస్తకం
ముషీరాబాద్, వెలుగు: ప్రముఖ కవి అందెశ్రీ సంపాదకత్వంలో రూపొందిన నిప్పుల వాగు పుస్తకాన్ని ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించార
Read More6 రోజులైనా ఏం తేల్చలే!
ముగ్గురి మృతితో గ్రామస్తుల భయాందోళన మెదక్/చేగుంట, వెలుగు : మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఆరు రోజుల క్రితం ఒక్కసా
Read Moreబీజేపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు
బీజేపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసినం - ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ
Read Moreప్రిలిమ్స్ కటాఫ్ ఎంత?
గ్రూప్1 అభ్యర్థుల్లో ఉత్కంఠ మెయిన్స్ ప్రిపరేషన్పై అయోమయం క్వశ్చన్ పేపర్ పోయిన అభ్యర్థుల అవస్థలు ఇవ్వాల్టి నుంచి ‘కీ’
Read Moreవర్సిటీల్లో ఏకపక్ష నిర్ణయాలు..ఆందోళన బాటలో అధ్యాపకులు, ఉద్యోగులు
హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. పాలకమండళ్లల్లో ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాద
Read Moreటీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: రాహుల్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రజల గొంతు నొక్కేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది నిజమైన భారతదేశం కాదన్న ఆయన.. ప్రజల మధ్య హింస, విద్వేషాలను రేకెత్త
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో నాకేం సంబంధం లేదు: ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పా
Read Moreకేసీఆర్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోతామని పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ఆయన పేర్
Read Moreపేలిన పటాకు.. స్క్రాప్ గోదాంలో మంటలు
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎరకలగడ్డ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలు బాణసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక పటాకు వెళ్లి స్క్రాప
Read Moreహైదరాబాద్ లో సీవరేజ్ నిర్వహణలో నిర్లక్ష్యం.. సమగ్ర విచారణకు ఆదేశం
హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ, అక్కడ అని కాదు.. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. సీవరేజ్ సమస్యపై జనం నుంచి GHMC కి ఫి
Read Moreమునుగోడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు: పాల్వాయి స్రవంతి
టీఆర్ఎస్, బీజేపీలు అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నాయని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. హైదరాబాద్ మన్నెగూడలోని
Read Moreఇకపై టీఆర్ఎస్ రోజుకో డ్రామాను రిలీజ్ చేస్తుంది: కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి
మునుగోడు ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం కాస్తా.. మనీ ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయింది. ఇప్పటికే సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి మును
Read More