
హైదరాబాద్
అడ్వెంచర్ గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయిండు
వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వాహకులు నిర్వహించిన డేంజర్ గేమ్ లో వ్యక్తి మృతి చెందాడు. నిర్వాహకులు ఒక దగ్గర దాచిపెట్టిన వస్తువును తీసుకొని రా
Read Moreరొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన పెంచాలి
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్ కంటే రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని ఉస్మానియా ఆసుపత్రి వైద్యురాలు, వి ఫర్ ఉమెన్ స్వచ్ఛంద సం
Read Moreహైదరాబాద్ లో రూ.200 కోట్ల కార్పొరేట్ స్కాం
హైదరాబాద్ లో భారీ కార్పొరేట్ స్కాం బయటపడింది. రూ. 200 కోట్ల కంపెనీ షేర్స్ ను హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం 10 మంది కుటుంబ సభ్యులకు బదలాయించింది.
Read Moreమెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ఓపెన్
మాదాపూర్, వెలుగు: రోజురోజుకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని.. ఆ వ్యాధిపై అవగాహన పెంచుకుని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దాని తీవ్రతను తగ్గి
Read Moreసైబరాబాద్ పరిధిలోనాలుగు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజుల పాటు వెహికల్స్ దారి మళ్లింపు గచ్చిబౌలి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యా
Read Moreచేనేతపై 5% జీఎస్టీకి టీఆర్ఎస్ ఓకే చెప్పింది: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : చేనేతపై 5 శాతం జీఎస్టీకి కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్ ఓకే చెప్పిందని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు కేంద్రం
Read Moreసిటీలో లేక్ పార్కుల చుట్టూ ఫుడ్ వెహికల్స్
హైదరాబాద్, వెలుగు: సిటీలోని చెరువులు కొత్త కళతో ఆకట్టుకుంటున్నాయి. చెరువుల చుట్టుపక్కల బ్యూటిఫికేషన్తో పాటు వాకింగ్ ట్రాక్లు,
Read Moreగూగుల్ పే, ఫోన్ పే స్కాన్ చేసి బస్సు టికెట్లు తీసుకోవచ్చు
ఆర్టీసీ బస్సుల్లోనూ గూగుల్ పే, ఫోన్ పే స్కాన్ చేసి టికెట్లు తీసుకోవచ్చు. లేదంటే డెబిట్/ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసినా సరిపోతుంది. సూపర్ లగ్జరీ, గరు
Read Moreపోలీసుల పిటిషన్పై ఓ తీర్పు, బీజేపీ పిటిషన్పై మరో తీర్పు
నిందితులను రిమాండ్కు తరలించాలన్న జస్టిస్ సుమలత ముగ్గురూ 24 గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశం ఏసీబీ కోర్టు నిర్ణయం సబబు కాదని కామెంట
Read More21 అంశాలతో బీజేపీపై చార్జ్షీట్ విడుదల
ప్రమాణాలతోనే అన్నీ పరిష్కారమైతే కోర్టులెందుకు?: మంత్రి కేటీఆర్ సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తరు దొంగెవరో.. దొరెవరో.. ప్రజలకు త్వరల
Read Moreఫాంహౌజ్ కేసు : నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడ
Read MoreTSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల
హైదరాబాద్: TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదలైంది. ఈ మేరకు TSPSC అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ర్యాలీలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండండి: ఈసీ ఆదేశం హైదరాబాద్: మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సం
Read More