లేటెస్ట్
తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) తిరుమలకు చేరుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తర
Read MorePawan Kalyan : 'OG: ది ఫస్ట్ బ్లడ్' కామిక్ రిలీజ్.. ప్రీమియర్ షోల ముందే షాక్ ఇచ్చిన సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' (They Call Him OG) చిత్రం విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
Read Moreగిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబురాలు వాయిదా
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 28న నిర్వహించ తలపెట్టిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ బతుకమ్మ ఈవెంట్ వాయిదా వేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ
Read Moreసెంట్రల్ సహయోగ్ పోర్టల్లో చేరాల్సిందే..ఎలాన్ మస్క్ (X కార్ప్)పిటిషన్ ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
కర్ణాటక హైకోర్టులో ఎలాన్ మస్క్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాలో సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ కార్ప్ దాఖలు చేసి
Read MoreIND vs AUS: జైశ్వాల్కు మరోసారి అన్యాయం చేస్తున్నారా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీ20 స్టార్ ఓపెనర్
అక్టోబర్ 19 ఉంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపిక కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు టీ20ల్లో ధన
Read MorePawan Kalyan: 'OG' కోసం 'మిరాయ్'త్యాగం.. థియేటర్లు అప్పగింత, ఫ్యాన్స్ ఫిదా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ' (They Call Him OG) సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్త
Read Moreసాయి పల్లవి, అనిరుధ్, ఎస్.జె. సూర్యకు అరుదైన గౌరవం.. 'కలైమామణి' అవార్డులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం!
తమిళనాడులో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే 'కలైమామణి' (Kalaimamani Awards) అవార్డులను ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత మూడేళ్లుగా పె
Read MoreIRCTC స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
ఢిల్లీ: ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 13న తుది తీర్పు ఇవ్వనున్నట
Read More71 మంది మావోలు సరెండర్.. 30 మందిపై రూ.64 లక్షల రివార్డు
రాయ్పూర్: చత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టులు సరెండర్అయ్యారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన నక్సల్స్ లో 50 మంది పురుషులు, 21మంది
Read MoreIND vs BAN: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న ఇండియా.. నాలుగు మార్పులతో బంగ్లాదేశ్
ఆసియా కప్ లో బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్
Read Moreలద్దాఖ్ లో ఎందుకీ యువత నిరసనలు..? అశాంతి వెనక డిమాండ్లు ఏంటీ?
కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. య
Read MoreIND vs AUS: రెండో వన్డే కూడా మనదే.. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన యంగ్ ఇండియన్ టీమ్
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై టీమిండియా యంగ్ టీమ్ మరోసారి ఆధిపత్యం చూపించింది. కంగారులలపై ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకుంది
Read Moreనాగోల్ లో ప్రియుడి ఇంట్లోనే ఉరేసుకున్న వివాహిత.. పరువు పోతుందని ఎవరికీ చెప్పని ప్రియుడు
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. అప్పటి వరకు సాఫీగా సాగుతోన్న పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. దీంతో భర్తను
Read More












