లేటెస్ట్
IND vs AUS : వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట
Read More23న పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 23వ తేదీన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. వర్షాల
Read MoreIND vs AUS : కష్టాల్లో టీమిండియా.. హార్దిక్, జడేజా ఆడితేనే..
చెన్నై వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డే మ్యాచులో.. 270 పరుగుల లక్ష్య చేదనంతో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. మంచి ఓపెనింగ్
Read Moreతీన్మార్ మల్లన్నపై మరో కేసు
హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ అనే యువకుడు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు. ఈడీ విచారణ సంద
Read MoreTSPSC : పేపర్ లీకేజీలో ముగిసిన నిందితుల కస్టడీ
TSPSC పేపర్ లీకేజీలో నిందితుల కస్టడీ ముగిసింది. 9 మంది నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 30 మందికి పైగా ఉద్యోగులకు
Read MorePadma awards : రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం
పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఇవాల (మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. 2023కుగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార
Read Moreప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : మురళీధర్ రావు
హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు, కుంటలు, భూములు, మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాలకు బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ ర
Read MorePaper leak : గ్రూప్ 1 పేపర్ లీక్ ఘటనలో ముగ్గుపై ఎఫ్ఐఆర్ నమోదు
టీస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ విచారణపై దూకుడు పెంచింది. నిందితులను విచారిస్తున్న సిట్.. కీలక ఆధారాలు సేకరిస్తుంది. పేపర్ లీక్ ఘటనలో మరో ముగ్గురు ట
Read Moreకొత్త రీసెర్చ్.. మెదడుతో రోబో కంట్రోల్
యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ పరిశోధకులు బయోసెన్సర్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దాంతో రోబోలు ఇతర యంత్రాలను మైండ్ (ఆలోచన) ద్వారా కంట్రోల్ చే
Read Moreకేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఉగాది ట్వీట్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ట్వీట్ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా కేసీఆర్ పరిపాలన తీరును ఎండగట్టారు. బండి సంజయ్
Read Moreకొడుకును కొట్టాడని టీచర్పై దాడి.. గ్రౌండ్ లో పరిగెత్తించి..
టీచర్.. తప్పు చేసిన స్టూడెంట్ ని మందలించడం పాత అలవాటు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మందలించిన టీచర్ ని.. విద్యార్థి తల్లిదండ్రులు వెంబడించి కొట్టడం కొత్త
Read Moreబార్డ్ చాట్బాట్ లాంచ్ చేసిన గూగుల్.. మొదట ఆ దేశాలకే
ఓపెన్ ఏఐ కంపెనీ చాట్జీపీటీ చాట్ బాట్ ని లాంచ్ చేసిన తర్వాత దానికి ఆదరణతో పాటు గట్టిపోటీనే ఎదురైంది. బడా టెక్ కంపెనీలన్నీ చాట్ జీపీటీ తరహా చాట్ బాట్ ఏ
Read Moreపేపర్ లీకేజీ : 30 మంది TSPSC ఉద్యోగులకు నోటీసులు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ఇవ్వాల్సిన వాళ్లకు కరెక్ట్ గా నోటీసులు జారీ చేసింది సిట్. ఆఫీసులో పని చేస్తున్న 30 మంది ఉద్యోగులు విచారణ రావ
Read More












