లేటెస్ట్
ఉద్రిక్తంగా అంగన్ వాడీల ఆందోళన
ఏపీలో అంగన్ వాడీలు తమ డిమాండ్ లను నెరవేర్చాలంటూ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల న
Read Moreనిరుద్యోగులకు అన్యాయం జరిగినా కేసీఆర్ స్పందించట్లె: యూత్ కాంగ్రెస్
రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించట్లెదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మార్చి 20న సోమవారం హైదరాబాద్ అబిడ్స్ ల
Read Moreవరంగల్ లో అక్రమంగా ఇసుక దందా.. పలువురిపై కేసు నమోదు : సీపీ రంగనాథ్
వరంగల్ లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నకిలీ వేబిల్స్ తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఇసుక అక్రమ రవాణాప
Read MoreLiquor Scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటీషన్ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023, మార్చి 20వ
Read More30 వేల వరకు లబ్ది పొందే సబ్సిడీ పథకాలు తీసేసి.. ఎకరానికి రూ. 5వేలు ఇస్తుండు: వైఎస్ షర్మిల
కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే వ్యవస
Read Moreఆదివారం వస్తే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్ దర్శనమిస్తాయి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ప్రైమరీ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఆ స్కూల్లో బీర్ బాటిల్స్, మందు బ
Read MoreTSPSC : నిందితులను మూడో రోజు విచారిస్తున్నసిట్
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో మూడో రోజు నిందితులను సిట్ విచారిస్తోంది. అక్టోబర్ నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు నింద
Read Moreఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో దొంగతనం...లాకర్ లోని నగలు మాయం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయ
Read Moreమూడో వన్డే టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు
భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలిచింది. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధి
Read MoreLiquor scam : రూ.100 కోట్లపైనే కవిత విచారణ
ఈడీ ఆఫీసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల
Read Moreసిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న మధ్యప్రదేశ్
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కంక రాళ్ల సైజులో వడగండ్ల వాన కురుస్తోంది. గతంలో ఎన్నడూ
Read Moreదేశంలో పెరుగుతున్న కోవిడ్ వేరియంట్ XBB 1.16 కేసులు
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఒక్క రోజులోనే 1000 కంటే ఎక్కువ కేసులతో నమోదవడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,071కి
Read MoreTSPSC : పేపర్ లీక్ కేసును వాయిదా వేసిన హైకోర్ట్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసును హైకోర్ట్ మార్చి 21కి వాయిదా వేసింది. పేపర్ లీక్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ
Read More











