లేటెస్ట్
స్కూల్కు తాగొచ్చి.. విద్యార్థులను చితకబాదిన టీచర్
వికారాబాద్ జిల్లా: ఓ టీచర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం సయ్యద్ పల్లిలో చోటు చేసుకుంది. సయ్యద్ పల్లిలోని ప్
Read Moreసల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ భద్రత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి
Read MoreBihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు
బీహార్ రాష్ట్రం అనగానే నేరాలు.. ఘోరాలు అనే ఆలోచన వస్తుంది.. అంతకు మించి కూడా అక్కడి మనుషుల ప్రవర్తన ఉంటుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. 2023, మార్చి
Read Moreమైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట : ఏకే ఖాన్
తెలంగాణ మైనారిటీల కోసం ప్రభుత్వం అనేక అనేక కార్యక్రమాలు చేపడుతోందని మాజీ ఐపీఎస్ అధికారి, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు ఏకే ఖాన్ అన్నారు. 2022
Read Moreబోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితుల దీక్ష భగ్నం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వక్ఫ్ బోర్డు నుండి తమ భూములను తొలగించాలన్న డిమాండ్ తో
Read MoreLiquor Scam : ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Liquor Scam) ఈడీ ఆఫీసులో (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో
Read MoreLiquor Scam : చట్టంపై గౌరవంతోనే ఈడీ విచారణకు : ఎంపీ రంజీత్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతారని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. మార్చి 20న ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందు హాజరవుతారని చ
Read Moreఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీలో బీభత్సం.. మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే.. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియా
Read Moreవీధి కుక్కల స్వైరవిహారం..30 మందిపై దాడి
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్ట ణంలోని పలుచోట్ల ఆదివారం 30 మందిని కుక్కలు కరిచాయి. పట్టణంలోని నెహ్రు పార్క్, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, బీరప్పగడ్డ, సూర్
Read Moreకోళ్లఫారంపై పిడుగు..1500 కోళ్లు మృతి
పెనుబల్లి - వెలుగు: కోళ్లఫారంపై పిడుగు పడడంతో రూ.లక్ష విలువ గల 1500 బాయిలర్ కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన పె మనుబల్లి మండలం బయన్నగూడెం జీపీ శివార్లలో ఆదివ
Read Moreవేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..పిడుగుపాటకు మేకలు, గొర్లు మృతి
వెలుగు నెట్వర్క్&z
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి
నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న
Read Moreశత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాకిస్తాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది
Read More












