లేటెస్ట్

తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్

మునుగోడు ఎన్నిక విషయంలో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాయల్టీ వాళ్ళకే మునుగోడు టికెట్ దక్కిందని 

Read More

రాహుల్ పాదయాత్ర..తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం

దేశంలో ప్రస్తుతం పొలిటికల్ లీడర్ల పాదయాత్రలు కామన్ అయ్యాయి. చిన్న చిన్న లీడర్లు కూడా పాదయాత్రలు ప్లాన్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఏమో కాని.. తెల

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేక జెండా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ను ‘TS’ ను ‘T

Read More

SSMB28 సెట్ లో మహేష్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో క్రేజీ ప్రాజెక్టు తెరక

Read More

కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే

సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రన

Read More

ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

సినీ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఆయన ఫాంహౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అం

Read More

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

కేసీఆర్ అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలని ఆయ

Read More

రజత్కుమార్ కుమార్తె పెళ్లి అంశంపై ఢిల్లీ హైకోర్టు విచారణ

ఐఏఎస్‌ అధికారి రజత్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రజత్ కుమార్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని

Read More

కేంద్రంలో, తెలంగాణలో వచ్చేది బీజేపీనే

కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానని బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి అన్నారు. 4వ విడత బీజేపీ బహిరంగ సభ కుత్భుల్లాపూర్ లో జ‌రి

Read More

317 జీవోను రివ్యూ చేయాలి

317 జీవోని రివ్యూ చేయాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత లెక్కన పోస్టింగ్ లు ఇవ్వాలని

Read More

అవినీతిపరుల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యం

కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు సహా కరీంనగర్ లో గుట్టలు మాయమైపోయాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డవారి నుంచి అన్నీ క

Read More

బీజేపీని తలవనిదే కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు

బీజేపీ పేరు తలవనిదే కేసీఆర్ కు నిద్ర రాని పరిస్థితి నెలకొందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకే బీజేపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వేదిక

Read More

ఐఏఎస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి ఫ్రీ కోచింగ్‌

లాక్ డౌన్ టైమ్ లో చాలామందికి సహాయం చేసిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్’ (DIYA) స

Read More