లేటెస్ట్
రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో విస్తారంగా వానలు వర్షాల ప్రభావంతో 3 జిల్లాల్లో ఆరుగురు మృతి
Read Moreదేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వా
Read Moreప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి
హైదరాబాద్: ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ అధినేత, కర
Read Moreఏబీవీపీ ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో పాదయాత్ర
హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన అంతమైన సెప్టెంబర్ 17న ఏబీవీపీ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప
Read Moreసైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్..నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
సైమా అవార్డ్స్ ఈవెంట్ బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్గా నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకున్నారు. జాతిరత్నాలు
Read Moreకేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగింది
హైదరాబాద్: అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వంటి వ్యక్తులు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని కర్ణాటక మాజీ
Read Moreకృష్ణంరాజు మృతి పార్టీకి తీరని లోటు
హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి
Read Moreరాష్ట్రంలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు
Read Moreదేశ రాజకీయాలపై పీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విపక్షాల సారథిగా విశ్వసనీయమైన వ్యక్తి ఉంటే గెలవొచ్చు అన్ని పార్టీల్ని ఏకం చేయగల..అందరికీ ఆమోదయోగ్యుడైన నేత ప్రధాని అభ్యర్థిగా సరైన వ్య
Read Moreమునుగోడు ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భేటీ అయ్యారు. ఉదయం వెంకట్ రెడ్డి &nb
Read Moreహన్మకొండలో జేపీఎస్ల ఆత్మగౌరవ సభ
హనుమకొండ: అంబేద్కర్ భవన్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జేపీఎస్ లు తరలివచ్చారు. ఈ
Read Moreఉద్యమ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేసిండు
నల్గొండ: తెలంగాణ ద్రోహులను కేసీఆర్ మంత్రులను చేశారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడులో
Read Moreఎవరు పిలిచినా పిలవకపోయినా కేసీఆర్ కోసం పని చేస్తా
నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలతో మమేకం అవుతూ నేతలు ముందుకు సాగిపోతున్నారు. మాజీ ఎమ్మ
Read More












